News December 27, 2024

మన్మోహన్‌సింగ్‌ రాజనీతిజ్ఞత గొప్పది: KCR

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజనీతిజ్ఞత గొప్పదని మాజీ సీఎం KCR అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకొని నిలబడేందుకు నాటి ప్రధానిగా పీవీ నర్సింహారావు సంస్కరణల రూపం వెనుక ఉంది మన్మోహన్‌సింగ్‌ అన్నారు. దశాబ్దాలపాటు తెలంగాణపై కొనసాగిన అణచివేతలు, ఆర్థిక దోపిడి, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది నాయకుల్లో మన్మోహన్‌ ఉంటారన్నారు.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.