News December 27, 2024
మన్మోహన్సింగ్ రాజనీతిజ్ఞత గొప్పది: KCR

మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ రాజనీతిజ్ఞత గొప్పదని మాజీ సీఎం KCR అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకొని నిలబడేందుకు నాటి ప్రధానిగా పీవీ నర్సింహారావు సంస్కరణల రూపం వెనుక ఉంది మన్మోహన్సింగ్ అన్నారు. దశాబ్దాలపాటు తెలంగాణపై కొనసాగిన అణచివేతలు, ఆర్థిక దోపిడి, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది నాయకుల్లో మన్మోహన్ ఉంటారన్నారు.
Similar News
News November 18, 2025
మెదక్: ‘పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి’

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <


