News July 26, 2024

మరాడంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

image

విశాఖ జిల్లా మారికవలస ప్రాంతానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం దత్తిరాజేరు మం. మరడాం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎస్.బూర్జివలస ఎస్.ఐ ప్రసన్న కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లొడగల పైడినాయుడు బొలెరోను అతివేగంగా నడపడంతో పొలాల్లోకి దూసుకెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు తెలిపారు. శివకుమార్ అనే వ్యక్తికి గాయాలయ్యాయని, దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.