News March 31, 2025

మల్కాజ్గిరి: ‘పిచ్చుకలు రక్షించాలంటూ సెలబ్రేషన్స్’

image

రోజురోజుకు పిచ్చుకల చప్పుడు కనుమరుగైపోతుంది. దీనిని గుర్తించిన మల్కాజిగిరి స్పారో బృందం, దావూదీ భరోసా కేంద్రం సభ్యులందరూ కలిసి ప్రత్యేక సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ గ్రామాలకు వెళ్లి సైతం అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు డా.సువర్ణ ప్రకాష్ సింగ్ తెలిపారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా జీవరాశుల పట్ల వ్యవహరించాలని కోరారు.

Similar News

News December 2, 2025

సిరిసిల్ల: చేరికలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ

image

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. జిల్లాలో 260 పంచాయతీలు, 2268 వార్డులు ఉండగా, అత్యధిక స్థానాలలో తమ నాయకులను గెలిపించుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతమైందని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని పార్టీ ఆలోచనగా ఉంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఈ మేరకు వివిధ పార్టీల నుంచి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు.

News December 2, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి పట్టు దొరికేనా..?

image

పార్లమెంటు ఎన్నికలలో జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సంపాదించుకున్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీపై జనంలో ఉన్న క్రేజ్ అప్పుడు కలిసిరాగా, ప్రస్తుతం అలాంటి వాతావరణం కనిపించడం లేదు. సీనియర్ నేత ప్రతాప రామకృష్ణకు ప్రాధాన్యత తగ్గించడంతో బీజేపీలో నేతలు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై వీటి ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

News December 2, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి పట్టు దొరికేనా..?

image

పార్లమెంటు ఎన్నికలలో జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సంపాదించుకున్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీపై జనంలో ఉన్న క్రేజ్ అప్పుడు కలిసిరాగా, ప్రస్తుతం అలాంటి వాతావరణం కనిపించడం లేదు. సీనియర్ నేత ప్రతాప రామకృష్ణకు ప్రాధాన్యత తగ్గించడంతో బీజేపీలో నేతలు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై వీటి ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.