News March 8, 2025

మహబూబాబాద్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మట్టేవాడ గ్రామానికి చెందిన పూనెం వీరస్వామి(45) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది తన ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడని స్థానికులు తెలిపారు. వెంటనే కుటుంబీకులు గమనించి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Similar News

News November 18, 2025

BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

image

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. 

News November 18, 2025

BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

image

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. 

News November 18, 2025

హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్

image

దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్‌కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. అతడిపై కేంద్ర రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.