News March 8, 2025
మహబూబాబాద్: ఎస్ఐ సునందను సన్మానించిన అదనపు కలెక్టర్..

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో షి టీమ్ ఎస్ఐ సునంద పాల్గొని షీ టీమ్స్, మహిళల భద్రత, రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్,పై అవగాహన కల్పించారు. షి టీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మహిళలు ఏ విధమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సునందను ఘనంగా శాలువాతో అధికారులు సన్మానించారు.
Similar News
News November 17, 2025
ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.
News November 17, 2025
ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.
News November 17, 2025
భద్రాద్రి: రేపు పత్తి కొనుగోలు కేంద్రాలు బంద్

భద్రాద్రి పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్ సూచనలు చేశారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లులు బంద్లో పాల్గొననున్నాయి. కావున రైతులు పత్తి అమ్మడానికి సీసీఐ కేంద్రానికి వెళ్లకూడదని సూచించారు. రేపు సీసీఐ సీఎండీతో రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.


