News April 10, 2025

మహబూబ్‌నగర్: నేటి నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని ఆచార్యపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీవీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై సోమవారం వరకు ఐదు రోజులపాటు కొనసాగానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వ్యవస్థాపకుడు తమ్మళి విజయకుమార్, రాజేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, కర్ణాటక రాష్టం నుంచి భక్తులు వస్తుంటారు.

Similar News

News November 23, 2025

పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

image

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల

News November 23, 2025

పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

image

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల

News November 22, 2025

మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్

image

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషదాయకమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.