News April 2, 2025
మహబూబ్నగర్: మంత్రి ధర్మేంద్రను కలిసిన మాజీ మంత్రి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూవివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులపై దమనకాండ చేస్తోందని ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని, విద్యార్థులపై లాఠీఛార్జి చేశారన్నారు. వారికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
Similar News
News November 18, 2025
జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.
News November 18, 2025
జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.
News November 18, 2025
HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.


