News February 9, 2025
మహాదేవపూర్లో గుర్తుతెలియని మృతదేహం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్లోని ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఇది గుర్తించిన స్థానికులు మహాదేవపూర్ ఎస్ఐ పవన్కు సమాచారం అందించారు. ఆయన ఘటన స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
Similar News
News April 19, 2026
నెల్లూరు: ఉప్పు కాలువలో పడి వ్యక్తి మృతి.. ఇతను మీకు తెలుసా?

తోటపల్లి గూడూరు మండలం కొత్త పట్టపుపాలెం వద్ద ఉన్న ఉప్పు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండవచ్చు. అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చ బొట్టు ఉంది. గోధుమ రంగు కలర్ పై బ్లూ, పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఫుల్ షర్ట్, తెల్లటి బనియన్, నల్లని నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
నెల్లూరు: ఉప్పు కాలువలో పడి వ్యక్తి మృతి.. ఇతను మీకు తెలుసా?

తోటపల్లి గూడూరు మండలం కొత్త పట్టపుపాలెం వద్ద ఉన్న ఉప్పు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండవచ్చు. అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చ బొట్టు ఉంది. గోధుమ రంగు కలర్ పై బ్లూ, పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఫుల్ షర్ట్, తెల్లటి బనియన్, నల్లని నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
సింహాచలం: అందరికీ స్వామి నిజరూప దర్శన భాగ్యం కలిగేనా?

రేపు జరిగే చందనోత్సవం ఏర్పాట్లపై కొంత అనిశ్చితి నెలకొంది. లక్షా ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, గంటకు 5-6 వేల మందికే దర్శనం సాధ్యమని అంచనా. దీంతో వచ్చిన వారందరికీ స్వామి నిజరూప దర్శన భాగ్యం కష్టమే అన్న భావన కలుగుతోంది. టికెట్ల కేటాయింపు, VIP దర్శనాలపై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లు అధికారులకు సవాల్గా మారాయి.


