News February 21, 2025
మహాశివరాత్రి జాతర నేపథ్యంలో హెల్ప్ లైన్స్ నంబర్లు ఇవే..!

వేములవాడ పట్టణంలో జరిగే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో హెల్ప్ లైన్స్ నంబర్లు ఇవే..రెవెన్యూ డివిజనల్ అధికారి,వేములవాడ – 7032675222,A.S.P 8712656412,ఈఓ 9491000743,టౌన్ ఎమ్మార్వో 7337234446,వేములవాడ టౌన్ సీఐ – 87126 56413,వైద్యాధికారి 94400 78901మున్సిపల్ కమీషనర్ కమిషనర్ 78959,స్టేషన్ ఫైర్ ఆఫీసర్, (అగ్నిమాపక కేంద్రం) వేములవాడ – 87126 99261,ప్రోటోకాల్ ఆఫీస్ వేములవాడ : 08723-236040.
Similar News
News February 25, 2026
మెదక్: తొలిరోజు 99.42 శాతం

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.
News February 25, 2026
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాలి: కలెక్టర్

మార్టూరు మండల స్థాయి అధికారులకు బుధవారం కలెక్టరేట్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు.
News February 25, 2026
2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు: CBN

AP: 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయని, ఐదేళ్లు ఎలాంటి పనులు జరగలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని గత సీఎం దొంగ మాటలు చెప్పారని మండిపడ్డారు. పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, పూర్తి చేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. ఒట్టి మాటలు చెప్పి మోసం చేయడం తనకు రాదని మార్కాపురం సభలో అన్నారు.


