News April 7, 2025
మాచారెడ్డి: మద్యానికి బానిసై వ్యక్తి మృతి

మాచారెడ్డి మండలం చంద్రనాయక్ తండాకు చెందిన బింగి ధర్మపురికి జమునతో వివాహం చేసుకున్నాడు. పిల్లలు లేకపోవడంతో ఆమె ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ధర్మపురి మద్యం అలవాటుతో ఇంటికే పరిమితమయ్యాడు. శనివారం కాలకృత్యాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ధర్మపురి తిరిగి రాలేదు. అదే రాత్రి వాటర్ ట్యాంక్ మెట్లకు ఉరేసుకొని మృతి చెందినట్టు ఎస్ఐ అనిల్ తెలిపారు.
Similar News
News November 18, 2025
శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు.. ఎప్పుడంటే?

AP: రేపు ఉ.10 గంటలకు ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్ విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 20 ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మ.3 గంటలకు వర్చువల్ సేవా, 24న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, 25న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటల వసతి గదుల కోటా రిలీజ్ చేయనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News November 18, 2025
శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు.. ఎప్పుడంటే?

AP: రేపు ఉ.10 గంటలకు ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్ విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 20 ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మ.3 గంటలకు వర్చువల్ సేవా, 24న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, 25న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటల వసతి గదుల కోటా రిలీజ్ చేయనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News November 18, 2025
NRML: డ్రంక్ అండ్ డ్రైవ్కు 6 రోజులు జైలు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.


