News July 3, 2024
మాజీ సీఎం పర్యటనలో స్వల్ప మార్పు

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. ముందుగా నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ లాండ్ అవ్వనుండగా దానికి బదులు కనుపర్తి పాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రౌండ్లో లాండ్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నెల్లూరు చేరుకోనున్నారు.
Similar News
News October 24, 2025
వింజమూరు: కర్నూల్ బస్సు ప్రమాదంలో ఒక కుటుంబం సేఫ్

కర్నూల్ BUS ప్రమాదంలో వింజమూరు(M) కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేశ్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ప్రమాదాన్ని గమనించి BUS అద్దాలను పగులగొట్టి భార్య శ్రీలక్ష్మి(26), కుమారుడు అకీరా (2), కుమార్తె జయశ్రీ (5)లను రమేశ్ కాపాడుకున్నారు. వింజమూరు(M)గోళ్లవారిపల్లికి చెందిన <<18088100>>గోళ రమేశ్ కుటుంబం మృతి చెందిన విషయం తెలిసిందే.<<>> ఈ2 కుటుంబాలు హైదరాబాదులో దీపావళి వేడుకులను చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
News October 24, 2025
రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

నెల్లూరు జిల్లాలో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీలు తెరుచుకుంటాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులుగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 23, 2025
రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

నెల్లూరు జిల్లాలో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీలు తెరుచుకుంటాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులుగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.


