News April 8, 2025
మానవపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కేసు నమోదు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మానవపాడు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి ఇమ్రాన్ (24) మానవపాడు మండలం జల్లాపురం శివారులోని ఆర్టీఏ బార్డర్ చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రిలో తరలించగా, అక్కడి మృతిచెందారు. మృతుడి బాబాయ్ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఆళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు
✓ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్
✓పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్
✓కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ
✓సుజాతనగర్: రోడ్డు ప్రమాదంలో పది మేకలు మృతి
✓శాంతియుత ఎన్నికలకు సహకరించాలి: ఇల్లందు డీఎస్పీ
✓కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్


