News January 25, 2025
మామిడికుదురు: టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నం

మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్లో పట్టపగలు టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నించిన సంఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టామని నగరం ఎస్సై చైతన్యకుమార్ శనివారం తెలిపారు. జాతీయ రహదారి పక్కన భూమిలో పాతిన టెలికం వైర్లను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు గోతులు తవ్వుతున్న మహిళలను పోలీసులకు అప్పగించారు. గతంలో ఇదే తరహాలో చోరీ చేశారన్నారు.
Similar News
News November 24, 2025
వికారాబాద్: బంగారు కడ్డీ ఆశ చూపి.. మహిళకు టోకరా

ఒంటిపై ధరించిన నగలు ఇస్తే 12 తులాల బంగారు కడ్డీ ఇస్తామని గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధారూర్ మండల రుద్రారం గ్రామానికి చెందిన కంది లక్ష్మి సంతకు వచ్చింది. కొంత మంది ఆమెకు నమ్మించి ఆమె దగ్గర ఉన్న తులంన్నర బంగారాన్ని దుండగులు తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె ధారూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 24, 2025
వికారాబాద్: బంగారు కడ్డీ ఆశ చూపి.. మహిళకు టోకరా

ఒంటిపై ధరించిన నగలు ఇస్తే 12 తులాల బంగారు కడ్డీ ఇస్తామని గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధారూర్ మండల రుద్రారం గ్రామానికి చెందిన కంది లక్ష్మి సంతకు వచ్చింది. కొంత మంది ఆమెకు నమ్మించి ఆమె దగ్గర ఉన్న తులంన్నర బంగారాన్ని దుండగులు తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె ధారూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 24, 2025
వికారాబాద్: బంగారు కడ్డీ ఆశ చూపి.. మహిళకు టోకరా

ఒంటిపై ధరించిన నగలు ఇస్తే 12 తులాల బంగారు కడ్డీ ఇస్తామని గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధారూర్ మండల రుద్రారం గ్రామానికి చెందిన కంది లక్ష్మి సంతకు వచ్చింది. కొంత మంది ఆమెకు నమ్మించి ఆమె దగ్గర ఉన్న తులంన్నర బంగారాన్ని దుండగులు తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె ధారూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


