News June 15, 2024
మార్కాపురం: ఏఎంసీ వైస్ ఛైర్మన్ పదవికి పానుగంటి రాజీనామా

మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పదవికి పానుగంటి మురళి శనివారం రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను యార్డ్ సెక్రెటరీ కోటేశ్వరరావుకు అందజేశారు. పానుగంటి మురళితో పాటు మరో ఐదుగురు డైరెక్టర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే యార్డు ఛైర్మన్తో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ ఇటీవలే రాజీనామా చేశారు.
Similar News
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.


