News February 27, 2025

మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు

image

మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలు: ☛ 9న కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం ☛ 10న మతత్రయ ఏకాదశి ☛13న ఏకాదశి-తెప్పోత్సవాల సమాప్తి☛14న కుమారధారతీర్థ ముక్కోటి☛25న సర్వ ఏకాదశి☛26న అన్నమాచార్య వర్థంతి☛28న ఏకాదశి☛ 29న సర్వ అమావాస్య☛30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది.. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.

Similar News

News March 26, 2025

విశాఖలో చిన్నారిపై అత్యాచారం

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన జరిగింది. వన్‌టౌన్ పరిధిలో ఓ చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని చంగల్రావ్ పేట ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కింద ఇంట్లో ఉంటున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. ఏసీపీ పెంటారావు దర్యాప్తు చేపట్టారు.

News March 26, 2025

మాజీ సీఎం జగన్ దృష్టికి జ్యోతి క్షేత్రం సమస్య 

image

కాశినాయన జ్యోతి క్షేత్రానికి అటవీ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. విజయవాడ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి కలిసి ఇటీవల జరిగిన కాశినాయన ఆలయ నిర్మాణాలను కూల్చివేత ఘటన గురించి జగన్మోహన్ రెడ్డికి వివరించారు.

News March 26, 2025

త్వరలోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ: మంత్రి దుర్గేశ్

image

AP: గత ఏడాది జులైలో తూ.గోదావరి(D)లోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు రాగా వెంటనే నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

error: Content is protected !!