News July 16, 2024

మార్టూరు: రాజుపాలెంలో కత్తితో దాడి

image

మార్టూరు మండలంలోని రాజుపాలెంలో ఓ వ్యక్తి కత్తి దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని తూర్పు కాలనీలో జె. నాగేంద్రబాబు, జె. చిన నాగరాజు మధ్య రేగిన వివాదంలో జె. శ్రీనివాసరావు వారిని విడదీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేయడంతో ఎడమ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.