News March 16, 2025
మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
Similar News
News November 22, 2025
హైదరాబాద్: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్కు యువ నాయకుడు మోత రోహిత్కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్
News November 22, 2025
హైదరాబాద్: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్కు యువ నాయకుడు మోత రోహిత్కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్
News November 22, 2025
హైదరాబాద్: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్కు యువ నాయకుడు మోత రోహిత్కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్


