News March 16, 2025

మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

Similar News

News February 11, 2026

WGL: ఓటేసేందుకు వెళ్తున్నారా..?

image

నేడు(బుధవారం) జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఓటేసేందుకు వెళ్తున్నారా? ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించుకోండి. ప్రలోభాల ఎర చూపిన వారికి వేస్తారో లేక పనులు చేయించగలిగే నాయకుడిని ఎన్నుకుంటారో ఇక మీ చేతుల్లోనే ఉంది. ఒక్క ఓటు ఐదేళ్ల భవిష్యత్‌కు పునాదిలాంటింది. అలాంటి ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా వేయండి.

News February 11, 2026

గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

image

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.

News February 11, 2026

పాలమూరు: ఓటేసేందుకు వెళ్తున్నారా..?

image

మున్సిపల్ ఎన్నికలకు ఓటేసేందుకు వెళ్తున్నారా? ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించుకోండి. ప్రలోభాల ఎర చూపిన వారికి వేస్తారో లేక పనులు చేయించగలిగే నాయకుడిని ఎన్నుకుంటారో ఇక మీ చేతుల్లోనే ఉంది. ఒక్క ఓటు ఐదేళ్ల భవిష్యత్‌కు పునాదిలాంటింది. అలాంటి ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.