News March 30, 2025
ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జనగామ కలెక్టర్

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు జనగామ జిల్లా కలెక్టర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసం శాంతి, సామరస్యం, ఐక్యతను కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రేమ, సహనంతో ఉండాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కఠినమైన నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగిస్తారని తెలిపారు.
Similar News
News November 17, 2025
యాదాద్రి: గ్రామ గ్రామాల్లో లక్ష్మీ నరసింహ కళ్యాణం: ఈవో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుల కల్యాణం విదేశాల్లో తగ్గించి మారుమూల గ్రామాల్లోనూ నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు చెప్పారు. కొండపైన అధికారులు, అర్చక బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామీణుల అభ్యర్థన మేరకు స్వామి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రచార రథాలను తక్షణమే అందుబాటులో తెస్తామన్నారు. గోశాలలో దామోదర కళ్యాణం సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<


