News July 22, 2024

ముగిసిన రొట్టెల పండగ…. ఇక వచ్చే ఏడాదే

image

గత ఐదు రోజులుగా నెల్లూరు నగరంలో జరుగుతున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఆదివారంతో ముగిసింది. సెలవు దినం కావడంతో చివరి రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ఈసారి రొట్టెల పండుగకు విచ్చేశారు. గత ఏడాది కంటే ఈసారి వచ్చిన భక్తులకు ఎక్కడ అసౌకర్యం ఏర్పడకుండా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

Similar News

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.