News February 28, 2025
ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదం.. యువకుల వివరాలు ఇవే..

ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్ట ఆకాశ్రెడ్డి (21), ముమ్మిడివరానికి చెందిన అభి(19) అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యానం వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 10, 2025
సూర్య ఘర్ పథకం పురోగతిపై కలెక్టర్ సమీక్ష

ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో అంచనా మేరకు పురోగతి సాధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో డీఈలు, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సూర్య ఘర్ పథకంపై సమీక్ష నిర్వహించారు. పథకం అమలులో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా సహకరించాలని కలెక్టర్ సూచించారు.


