News March 19, 2025
ములుగు: అటవీ అధికారి తీరుకు ఏడుగురు బలి!

ములుగు జిల్లాలో ఓ అటవీ శాఖ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏటూరునాగారంలో పని చేసిన ఓ రేంజర్ తునికాకు బోనస్ డబ్బులు కింది స్థాయి సిబ్బంది ఖాతాల్లో వేయించి, డ్రా చేయించాడు. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఖాతాలో వేయించిన ఏడుగురిపై కేసు నమోదు కాగా, రేంజర్పై కేసు నమోదు కాలేదు. దీంతో కింది స్థాయి సిబ్బంది జైలుకు పోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
Similar News
News March 19, 2025
ఉప్పల్ స్టేడియం రెడీ.. మరి హైదరాబాదీలు!

మరో రెండు రోజుల్లో HYDలో సిక్సర్ల మోత, అభిమానుల కేరింత మొదలవ్వనుంది. ఈనెల 23న ఉప్పల్లో మ్యాచ్ జరగనుంది.
MARCH 23 SRH vs RR
MARCH 27 SRH vs LSG
APRIL 6 SRH vs GT
APRIL 12 SRH vs PK
APRIL 23 SRH vs MI
MAY 5 SRH vs DC
MAY 10 SRH vs KKR
MAY 20 Qualifier 1
MAY 21 Eliminator
#SHARE IT
News March 19, 2025
ఉప్పల్ స్టేడియం రెడీ.. మరి హైదరాబాదీలు!

మరో రెండు రోజుల్లో HYDలో సిక్సర్ల మోత, అభిమానుల కేరింత మొదలవ్వనుంది. ఈనెల 23న ఉప్పల్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వనుంది.
MARCH 23 SRH vs RR
MARCH 27 SRH vs LSG
APRIL 6 SRH vs GT
APRIL 12 SRH vs PK
APRIL 23 SRH vs MI
MAY 5 SRH vs DC
MAY 10 SRH vs KKR
MAY 20 Qualifier 1
MAY 21 Eliminator
#SHARE IT
News March 19, 2025
అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూపాయి కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. దీని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రూ.15,000 కోట్లు, హడ్కో రూ.15వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.5వేల కోట్ల రుణం దశలవారీగా తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో రూ.31,600 కోట్లు వెచ్చిస్తామని మండలిలో పేర్కొన్నారు.