News March 10, 2025

ములుగు జిల్లాకు రూ.200 కోట్లు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

image

బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్‌ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం

News November 18, 2025

ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

image

బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్‌ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం

News November 18, 2025

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.