News January 22, 2025
ములుగు: దివ్యాంగులు, వయోవృద్ధులు దరఖాస్తు చేసుకోండి

ములుగు జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు పునరావాస పథకం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు.వ్యవసాయ, పరిశ్రమలు, సేవ, వ్యాపారాలను స్థాపించుకొని జీవనోపాధి పొందాలన్నారు. ఈ పథకం ద్వారా బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. జిల్లాకు ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.4 లక్షల సబ్సిడీ మంజూరైందన్నారు. www.tsobmms.cgg.gov.inలో నమోదు చేయాలన్నారు.
Similar News
News November 15, 2025
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో TG09H9999 నంబర్కు రూ.22,72,222, TG09J009 నంబర్కు రూ.6,80,000, TG09J005 నంబర్కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.
News November 15, 2025
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో TG09H9999 నంబర్కు రూ.22,72,222, TG09J009 నంబర్కు రూ.6,80,000, TG09J005 నంబర్కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.
News November 15, 2025
కృష్ణా: నిందితుడితో టిఫిన్ చేసిన నలుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

YCP సోషల్ మీడియా కార్యకర్త, NRI విజయ భాస్కర రెడ్డి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 13న భాస్కర రెడ్డిని కోర్టు అనుమతితో స్వగ్రామం తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బంది ఇద్దరు, పెనమలూరు PSకు చెందిన ASI, మరో కానిస్టేబుల్ నిందితుడితో కలిసి ఓ హోటల్లో టిఫిన్ చేయడంతో వారిని SP సస్పెండ్ చేశారు. ASI సస్పెన్షన్పై SP ఏలూరు రేంజ్ IGకి రిపోర్ట్ పంపారు.


