News February 11, 2025

మూడో విడత రైతు భరోసా విడుదల

image

యాదాద్రి జిల్లాలో రైతులకు ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు 9,151 మంది రైతుల ఖాతాలో రూ. 7,18,36,017 నిధులు జమచేసింది. గత నెల 26న మొదటి, ఈ నెల 5న రెండో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Similar News

News December 1, 2025

పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

image

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.

News December 1, 2025

‘సీఎంకు వినతి.. కొండగట్టు బాధితులను ఆదుకోండి’

image

కొండగట్టులో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తక్షణ ఆర్థిక సహాయంతో పాటు మహిళ గ్రూపుల ద్వారా రూ.5 లక్షల రుణ సహాయం, శాశ్వత వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొండగట్టు శాశ్వత అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.

News December 1, 2025

పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

image

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.