News April 11, 2025

మెదక్: చికిత్స పొందుతూ రైతు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.