News May 12, 2024

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్‌గా గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణ మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Similar News

News November 20, 2025

మెదక్: హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

News November 20, 2025

మెదక్: హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

News November 20, 2025

మెదక్: హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.