News March 19, 2024
మెదక్: రైలు నుంచి పడి యువకుడి మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం – మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్లోంచి పడి గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రయాణిస్తున్న రైల్లోంచి పడి యువకుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News November 20, 2025
మెదక్: హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
News November 20, 2025
మెదక్: హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
News November 20, 2025
మెదక్: హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


