News July 19, 2024
మెదక్: ‘సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి’

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.
Similar News
News December 10, 2025
MDK: మెదటి విడతకు 1,292 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికల కోసం 6 మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 155 ROలు, 1,421 POలు, 1,529 OPOలను నియమించారు. అల్లాదురం(M)లో మొత్తం 23,555 ఓటర్లు ఉండగా, పురుషులు 11,296, మహిళలు 12,259 మంది, హవేలీఘనపూర్(M)లో మొత్తం 29,863, పురుషులు 13,987, మహిళలు 15,876, పాపన్నపేట(M)లో మొత్తం 42,403, 19,986, మహిళలు 22,416, ఇతరులు ఒక్కరు ఉన్నారు.
News December 10, 2025
MDK: మెదటి విడతకు 1,292 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికల కోసం 6 మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 155 ROలు, 1,421 POలు, 1,529 OPOలను నియమించారు. అల్లాదురం(M)లో మొత్తం 23,555 ఓటర్లు ఉండగా, పురుషులు 11,296, మహిళలు 12,259 మంది, హవేలీఘనపూర్(M)లో మొత్తం 29,863, పురుషులు 13,987, మహిళలు 15,876, పాపన్నపేట(M)లో మొత్తం 42,403, 19,986, మహిళలు 22,416, ఇతరులు ఒక్కరు ఉన్నారు.
News December 10, 2025
MDK: మెదటి విడతకు 1,292 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికల కోసం 6 మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 155 ROలు, 1,421 POలు, 1,529 OPOలను నియమించారు. అల్లాదురం(M)లో మొత్తం 23,555 ఓటర్లు ఉండగా, పురుషులు 11,296, మహిళలు 12,259 మంది, హవేలీఘనపూర్(M)లో మొత్తం 29,863, పురుషులు 13,987, మహిళలు 15,876, పాపన్నపేట(M)లో మొత్తం 42,403, 19,986, మహిళలు 22,416, ఇతరులు ఒక్కరు ఉన్నారు.


