News March 19, 2025

మెరుగైన విద్యుత్ అందించాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సూచించారు. హనుమకొండలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోడ్ పెరిగే ఛాన్స్ ఉన్న సర్కిల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Similar News

News November 22, 2025

సిద్దిపేట: జాతీయస్థాయి పోటీలకు చింతమడక విద్యార్థులు

image

జాతీయస్థాయి పోటీలకు చింతామడక విద్యార్థులు ఎంపికయ్యారు. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో KVRS ZPHS చింతమడక 9వ తరగతి విద్యార్థినులు జెల్ల అవంతిక క్రాస్ కంట్రీ(4km పరుగులో) బంగారు పతకం, దుంపటి రుత్విక ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం సాధించి హర్యానాలోని భీవనిలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే పోటిల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు సన్మానించారు.

News November 22, 2025

సిద్దిపేట: జాతీయస్థాయి పోటీలకు చింతమడక విద్యార్థులు

image

జాతీయస్థాయి పోటీలకు చింతామడక విద్యార్థులు ఎంపికయ్యారు. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో KVRS ZPHS చింతమడక 9వ తరగతి విద్యార్థినులు జెల్ల అవంతిక క్రాస్ కంట్రీ(4km పరుగులో) బంగారు పతకం, దుంపటి రుత్విక ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం సాధించి హర్యానాలోని భీవనిలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే పోటిల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు సన్మానించారు.

News November 22, 2025

రెండో టెస్ట్: సమర్పిస్తారా? సమం చేస్తారా?

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు గిల్ దూరం కాగా, రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తొలి టెస్టు మాదిరే ఇందులోనూ గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ప్రొటీస్ సొంతం కానుంది. మరోవైపు ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఉ.9.00 మ్యాచ్ ప్రారంభం కానుంది.