News March 3, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 100 ఫిర్యాదులు

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల ఆర్జీలను లా ఆఫీసర్ చంద్రావతి, డీఆర్ఓ హరిప్రియతో కలిసి మేడ్చల్ – మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 100 ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
అద్దె చెల్లించలేదని MRO కార్యాలయానికి తాళం

యాదాద్రి: నూతనంగా ఏర్పడిన అడ్డగూడూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి దాదాపు రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని తాళం వేశాడు. సొంత భవనం లేక నెలకు రూ.12,600 అద్దె చెల్లిస్తున్న ఈ కార్యాలయానికి, సుమారు రూ.2.13 లక్షలు బకాయి పడ్డారని యజమాని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు, బకాయి బిల్లు చెల్లించాల్సి ఉందని MRO శేషగిరిరావు తెలిపారు.


