News April 8, 2025

మేడ్చల్: ప్రజావాణిలో 82 ఫిర్యాదుల స్వీకరణ

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 82 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

ప్రధాని, రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష: అడిషనల్ DG

image

బాబా జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అడిషనల్ DG పోలీసు అధికారులకు సూచించారు. పుట్టపర్తిలో సోమవారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 &23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరిని అలెర్ట్ చేశారు.

News November 18, 2025

బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

image

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.

News November 18, 2025

బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

image

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.