News March 26, 2025
యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయం రూ.22,79,976.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి
నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో
భాస్కరరావు వెల్లడించారు. మంగళవారం
900మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.45,000, ప్రసాద విక్రయాలు రూ.8,02,180, VIP దర్శనాలు రూ.1,80,000, బ్రేక్ దర్శనాలు రూ.1,25,700, కార్ పార్కింగ్ రూ.2,06,000, వ్రతాలు రూ.66,400, ప్రధాన బుకింగ్ రూ.1,34,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,79,976 ఆదాయం వచ్చింది.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.


