News March 15, 2025
యాదాద్రి: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తిమ్మాపూర్కు చెందిన చామల రమేశ్గా గుర్తించారు.
Similar News
News November 18, 2025
వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.
News November 18, 2025
వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.
News November 18, 2025
ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.


