News March 21, 2025

యాదాద్రి: ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

image

జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుని పరీక్ష హాల్లోకి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది.

Similar News

News November 18, 2025

సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

image

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.

News November 18, 2025

సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

image

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.

News November 18, 2025

హిడ్మా మృతదేహం (photo)

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు <<18318593>>హిడ్మా<<>> ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం కాగా ఆయన మృతదేహం ఫొటో బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.