News April 9, 2025

యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు 

image

ధనశ్రీ గ్రామంలో యువకుడు మహమ్మద్ అబ్బాస్ అలీ (25) హత్య కేసులో నిందితులు ఖలీల్ షా, మమ్మద్ బిస్త్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీల్ తన తల్లిని వేధిస్తున్నాడని అబ్బాస్ హెచ్చరించడంతో అతన్ని కత్తులతో హత్య చేశారు. అడ్డుగా వచ్చిన షేక్ అక్బర్ అలీపై బీర్ బాటిల్‌తో దాడి చేశారన్నారు. తర్వాత ఓ బైక్‌ను అపహరించి పారిపోయారు. జూన్ 8న నిందితులు పట్టుబడ్డారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Similar News

News November 18, 2025

కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

image

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.

News November 18, 2025

కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

image

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.

News November 18, 2025

వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

image

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.