News July 17, 2024
రంప: విద్యార్థినికి లెక్చరర్ లైంగిక వేధింపులు.. కేసు

రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ రామకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ బుధవారం తెలిపారు. అదే కళాశాలలోని ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థిని శౌచాలాయానికి వెళ్లిన సమయంలో వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు.
Similar News
News December 5, 2025
రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.
News December 5, 2025
రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.
News December 5, 2025
రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.


