News March 20, 2024
రత్నం భౌతికకాయానికి వీపీఆర్ దంపతుల నివాళి

రత్నం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కేవీ రత్నం భౌతికకాయానికి నెల్లూరు హరనాథపురంలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యారంగానికి రత్నం అందించిన సేవలను స్మరించుకున్నారు. వీరి వెంట రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News January 4, 2026
రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
News January 4, 2026
రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
News January 4, 2026
రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.


