News February 17, 2025

రహదారి ప్రమాదంపై అచ్చెన్న దిగ్భ్రాంతి

image

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుడంపాడు సమీపంలో ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 12, 2026

SKLM: ‘ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన అవసరం’

image

పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అధికారులతో శనివారం సమీక్షించారు. సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్ఓ చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు.

News April 12, 2026

SKLM: ‘ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన అవసరం’

image

పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అధికారులతో శనివారం సమీక్షించారు. సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్ఓ చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు.

News April 12, 2026

SKLM: ‘ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన అవసరం’

image

పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అధికారులతో శనివారం సమీక్షించారు. సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్ఓ చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు.