News August 9, 2024
రాంబిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్డెడ్

రాంబిల్లి మండలంలోని సెజ్ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం నుంచి లారస్ ఫార్మా కంపెనీకి వెళ్తున్న ఎంప్లాయిస్ బస్సు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది. ప్రమాదంలో పెంటకోట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: సత్తాచాటిన విశాఖ జిల్లా విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 37,891 మంది పరీక్షలు రాయగా 32,334 మంది పాసయ్యారు. 85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 37,422 మంది పరీక్షలు రాయగా 32,034 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: సత్తాచాటిన విశాఖ జిల్లా విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 37,891 మంది పరీక్షలు రాయగా 32,334 మంది పాసయ్యారు. 85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 37,422 మంది పరీక్షలు రాయగా 32,034 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: సత్తాచాటిన విశాఖ జిల్లా విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 37,891 మంది పరీక్షలు రాయగా 32,334 మంది పాసయ్యారు. 85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 37,422 మంది పరీక్షలు రాయగా 32,034 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది.


