News May 26, 2024

రాజంపేట: ‘ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేసిన కోడలు’

image

తన పేరిట ఉన్న ఆస్తి కోసం సొంత కోడలు కిడ్నాప్ చేసిందని రాజంపేటకు చెందిన లక్ష్మి నరసమ్మను చెప్పుకొచ్చారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మన్నూరుకు చెందిన తనను తన కోడలు రేవతి వారం రోజుల కిందట కిడ్నాప్ చేసి రాయచోటికి తీసుకెళ్లిందని వాపోయింది. ఆస్తి కోసం ఆమెను ఇబ్బందులు పెట్టారని, ఏకంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపారని శనివారం జరిగిన పత్రికా సమావేశంలో వివరించింది.

Similar News

News December 18, 2025

కడప మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంతకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.

News December 18, 2025

కడప మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.

News December 18, 2025

కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

image

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.