News March 18, 2025
రాజకీయ పార్టీలతో శ్రీకాకుళం డీఆర్వో సమీక్ష

శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బూత్ స్థాయి అధికారులు నియామకాలు, పోలింగ్ బూత్లకు సంబంధించి అంశాలపై చర్చించి పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, తదితర వాటిపై సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.
Similar News
News January 4, 2026
SKLM: ‘బీసీ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు’

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.
News January 4, 2026
SKLM: ‘బీసీ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు’

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.
News January 4, 2026
SKLM: ‘బీసీ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు’

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.


