News October 5, 2024
రాజగోపురంలో అన్నపూర్ణ దేవిగా ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు శనివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాతను నీలం రంగు వస్త్రాలతో శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్రఘంటాదేవి)రూపంలో అలంకరించారు. వేకువజాము నుంచి వేద బ్రాహ్మణులు రావికోటి-శంకర్ శర్మ ఆధ్వర్యంలో రాజ గోపురంలో శ్రీ వన దుర్గభవాని అమ్మవారికి మంజీరా జలాలతో ప్రత్యేక అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి నీలం రంగు వస్త్రాలతో అన్నపూర్ణ దేవిగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు.
Similar News
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


