News April 15, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రత అప్డేట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 39.6°c, ఇల్లంతకుంట 39.5 °c, ఎల్లారెడ్డిపేట 39. 5°c, వేములవాడ రూరల్ 39. 4°c, ముస్తాబాద్ 39.2°c, గంభీరావుపేట 39.2°c, కొనరావుపేట 39.0°c, బోయిన్పల్లి 38.7 °c,చందుర్తి 38.6°c, ముస్తాబాద్ 38.3 °c,తంగళ్ళపల్లి 38.3 °c,సిరిసిల్ల 38.2°c లుగా నమోదయ్యాయి.
Similar News
News November 17, 2025
మంచిర్యాల: మహిళలు జాగ్రత్త.!

బైక్పై ప్రయాణించేటప్పుడు మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. బైక్ వెనకాల కూర్చునేటప్పుడు లేదా స్కూటీలు డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వారు ధరించిన చున్నీలు, స్కార్ఫ్లు, చీరలు బైక్ వీల్స్లో పడకుండా సరి చూసుకోవాలి. పొరపాటున అవి చక్రంలో పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నిన్న రాత్రి గోదావరిఖనిలో వేమనపల్లికి చెందిన లత చీర కొంగు వీల్లో చిక్కుకొని చనిపోయిన విషయం తెలిసిందే.
News November 17, 2025
తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
News November 17, 2025
నస్రుల్లాబాద్: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎంలో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్కు తరలిస్తున్నట్లు సమాచారం. డీసీఎంను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.


