News January 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రైమ్ న్యూస్

ఎల్లారెడ్డిపేట మండలంలోని ఐదు తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు..300 లీటర్స్ బెల్లం పానకం, 10 లీటర్స్ నాటుసారా ధ్వంసం @కిసాన్ దాస్ పేటలో చోరీ విఫలయత్నం @రుద్రంగి మండల కేంద్రంలో మళ్ళీ దొంగల బీభత్సం..రూ. 10వేలు చోరీ @ఎల్లారెడ్డిపేటలో వీడని మూఢనమ్మకాలు @ఎల్లారెడ్డిపేలో దొంగల బీభత్సం..రూ.30వేల అపహరణ @తంగళ్ళపల్లిలో దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం.
Similar News
News November 27, 2025
ట్రేడ్ మోసం.. ₹35 కోట్లు నష్టపోయిన పెద్దాయన

ట్రేడ్ ఫ్రాడ్ వల్ల ₹35 కోట్లు నష్టపోయారో వ్యాపారవేత్త. ముంబైకి చెందిన భారత్ హారక్చంద్ షా(72) వారసత్వంగా వచ్చిన షేర్లను 2020లో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీ డిమ్యాట్ అకౌంట్కు బదిలీ చేశారు. కంపెనీ ఉద్యోగులు ఆయన ఖాతాను చూసుకుంటామని చెప్పి 2020-24 మధ్య ఫ్రాడ్ చేశారు. ఈ క్రమంలో ₹35 కోట్ల అప్పు ఉందని కంపెనీ చెప్పడంతో ఆయన షాకయ్యారు. మొత్తం అప్పును చెల్లించిన షా.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 27, 2025
VKB: మొదటి రోజు 162 నామినేషన్లు

జిల్లాలో మొదటి విడత మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియలో 162 మంది సర్పంచులకు, 87 మంది వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లాలోని తాండూర్ డివిజన్లో మొదటి విడతగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. తాండూర్ 24, బషీరాబాద్ 25, యాలాల్ 29, పెద్దేముల్ 27, కొడంగల్ 18, దౌల్తాబాద్ 22, బొంరాస్పేట్ 7, దుద్యాల 10 సర్పంచులకు నామినేషన్లు వేశారు.
News November 27, 2025
VKB: మొదటి రోజు 162 నామినేషన్లు

జిల్లాలో మొదటి విడత మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియలో 162 మంది సర్పంచులకు, 87 మంది వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లాలోని తాండూర్ డివిజన్లో మొదటి విడతగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. తాండూర్ 24, బషీరాబాద్ 25, యాలాల్ 29, పెద్దేముల్ 27, కొడంగల్ 18, దౌల్తాబాద్ 22, బొంరాస్పేట్ 7, దుద్యాల 10 సర్పంచులకు నామినేషన్లు వేశారు.


