News April 4, 2025

రాజేంద్రనగర్: గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

image

రాజేంద్రనగర్‌లో ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎలిగంటి వెంకట్‌రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎంను మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

Similar News

News November 20, 2025

అచ్చంపేట: సైబర్ క్రైమ్ రూ.15 లక్షలు స్వాహా

image

అచ్చంపేట పట్టణంలో మహమ్మద్ నూర్ నుంచి ఫైబర్ నేరగాళ్లు రూ.15 లక్షలు దోచుకున్నట్లు ఎస్సై సద్దాం తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా వారు డబ్బులు లూటీ చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI సూచించారు. పోలీసులు సైబర్ నేరాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్న పట్టించుకోకపోవడం లేదన్నారు.

News November 20, 2025

అచ్చంపేట: సైబర్ క్రైమ్ రూ.15 లక్షలు స్వాహా

image

అచ్చంపేట పట్టణంలో మహమ్మద్ నూర్ నుంచి ఫైబర్ నేరగాళ్లు రూ.15 లక్షలు దోచుకున్నట్లు ఎస్సై సద్దాం తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా వారు డబ్బులు లూటీ చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI సూచించారు. పోలీసులు సైబర్ నేరాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్న పట్టించుకోకపోవడం లేదన్నారు.

News November 20, 2025

KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.