News March 27, 2025
రామగుండం: ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందండి: అదనపు కలెక్టర్

ఈనెల 31 లోగా బకాయిలతో సహా ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే 90% వడ్డీ మినహాయింపు పొందే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్చి 31(2025) నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిలు అన్నింటినీ ఒకేసారి చెల్లిస్తే రాయితీ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 27, 2025
ఎయిమ్స్ రాయ్బరేలిలో 149 పోస్టులు

రాయ్బరేలిలోని<
News October 27, 2025
తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.
News October 27, 2025
సైబర్ మోసాలకు గురికావొద్దు: వరంగల్ పోలీస్

పోలీస్, సీబీఐ అధికారులుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్కు భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ను సంప్రదించాలని పోలీసు శాఖ అప్రమత్తం చేస్తోంది.


