News August 5, 2024
రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. కాసేపటికి క్రితం అమెరికా చేరుకున్న నాయకులకు, ఎంబసీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తొలి ప్రాధాన్యతగా, రాష్ట్రంలో అధికంగా పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
Similar News
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.


