News August 17, 2024
రుణమాఫీపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి తుమ్మల

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్నవారు పై మొత్తాన్ని కడితేనే రూ. 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బాకీలను కూడా చెల్లించామన్నారు. రైతులను మోసం చేసే సంస్కృతి తమ ప్రభుత్వానిది కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.
News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.
News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.


