News April 11, 2025
రుషికొండ: రేపటి నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిలిపివేత

విశాఖ రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారి లడ్డూల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్య శుక్రవారం తెలిపారు. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు శ్రీవారి లడ్డూల పంపిన నేపథ్యంలో ఇక్కడి విక్రయాలు నిలిపివేశామన్నారు. కావున భక్తులు గమనించాలని కోరారు.
Similar News
News April 14, 2026
విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు.. 83,346 మంది ఎదురుచూపు

ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విశాఖ జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో40,653 మంది, ద్వితీయ సంవత్సరంలో42,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అందరికంటే ముందుగా ఫలితాలను Way2News యాప్లో చూసుకోవచ్చు.
News April 14, 2026
విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు.. 83,346 మంది ఎదురుచూపు

ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విశాఖ జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో40,653 మంది, ద్వితీయ సంవత్సరంలో42,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అందరికంటే ముందుగా ఫలితాలను Way2News యాప్లో చూసుకోవచ్చు.
News April 14, 2026
విశాఖలో సముద్రంలో 2,000 చేప పిల్లల విడుదల

విశాఖపట్నంలో సముద్ర సంపద పెంపునకు కీలక చర్యలు చేపట్టారు. ICAR-CMFRI ఆధ్వర్యంలో 2,000 చేప పిల్లలను సముద్రంలో విడుదల చేశారు. ఇందులో ఇండియన్ పాంపానో, గోల్డెన్ ట్రెవల్లి జాతులు ఉన్నాయి. PMMSY కింద అభివృద్ధి చేసిన ‘ఫిష్ సీడ్ సీ రాంచింగ్ డివైస్’ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చేపలు పెరిగి, మత్స్యకారులకు ధీర్ఘకాలంలో ఆదాయం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


